రాష్ట్రంలో కరోనా మరణాలు కేవలం 14,733 మాత్రమే అని జగన్ రెడ్డి చెబుతున్నాడు. కానీ రాష్ట్రంలో కరోనా మరణాలు 47228 అని కేంద్రం చెబుతుంది అంటే జగన్ రెడ్డి ప్రకటించిన దానికంటే 220% అధికం అని టీడీపీ నాయకులూ బి టెక్ రవి తెలియజేసారు. 14,733 మందికి 73 కోట్లు చెల్లించాల్సి ఉండగా జగన్ రెడ్డి మాత్రం 236 కోట్లు చెల్లించాడు. అంటే వైసిపి కార్యకర్తలకు దొంగ సర్టిఫికెట్లు సృష్టించి చెల్లించారా? లేదా చెల్లించినట్లు చూపించి మీ జేబులో వేసుకున్నారా ? అని ప్రశ్నించారు. ఒకవేళ నిజంగానే 47,228 మంది మృతి చెంది ఉంటే 14,734 మంది మాత్రమే అని ఎందుకు అబద్దం చెప్పారు అని ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa