తిరుమలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. 10 కంపార్టుమెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారని, సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. బుధవారం శ్రీవారిని 69,628 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న టీటీడీ హుండీకి ఆదాయం రూ. 4.11 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa