ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో పాల్గొన్న అవినాష్ రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 16, 2022, 07:20 PM

కడప జిల్లా, వేంప‌ల్లి మండ‌లంలోని  టీ వెలమవారిపల్లి, ఎస్సీ కాలనీ,నేలవరంతండాల్లో క‌డ‌ప ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్తులు ఎంపీకి ఘనంగా స్వాగతం పలికారు. ప్రతి గడపకు వెళ్లి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అందిస్తున్న పథకాలను ఆయన వివరించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతీ పథకం అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నామన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa