మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రం, 158వ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహించనున్నారు. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియమణి ఎంపికైనట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో సినిమా రావడం ఇదే మొదటిసారి. గతంలో చిరంజీవి, నయనతార జంటగా 'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో నటించారు. ప్రియమణి గతంలో తెలుగులో పలువురు స్టార్ హీరోలతో నటించి మెప్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa