రానా దగ్గుబాటి , సాయి పల్లవి కలిసి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా విరాట పర్వం . ఈ సినిమాని ఫ్రిక్షనల్ ఓరియెంటెడ్ గ చేస్తున్నారు. ఐతే ఈ సినిమా మొదలు పెట్టి అలానే షూటింగ్ పూర్తిచేసుకొని చాల కాలం ఐనప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఐతే ఈ సినిమాకి సంబంధించి ఎప్పటికప్పుడు ఏదో ఒక పోస్టర్ విడుదల చేస్తూ ఈ సినిమాకు మంచి స్పందన రావడానికి దోహదపదుతున్నారు. అలానే ప్రతి సారి అభిమానులలో ఒక ఆశక్తి రేకెత్తేలా చేస్తున్నారు. ప్రస్తుతం తన సోషల్ మీడియా ద్వారా ఈ సినిమాకి సంబంధించి ఒక పోస్టర్ రెవీల్ చేస్తూ , సినిమా హీరో రానా దగ్గుబాటి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియ చేసారు. ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa