ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ఫోటోలు షేర్ చేయవద్దు : జాక్వెలిన్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 08, 2022, 11:07 PM

బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 200 కోట్ల కుంభకోణంలో సుకేష్ చంద్రశేఖర్‌తో జాక్వెలిన్‌కు సంబంధాలున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కాన్ మ్యాన్ సుకేష్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ పేరు తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో ఈడీ విచారణను కూడా ఆమె ఎదుర్కొంది.ఈ క్రమంలో సుఖేష్ చంద్రశేఖర్‌తో జాక్వెలిన్ సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. అయితే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక  ఎమోషనల్ నోట్‌ను షేర్ చేస్తూ, తన వ్యక్తిగత ఫోటోలను షేర్ చేయవద్దని జాక్వెలిన్  తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa