ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దుబాయ్ ఎక్స్‌పో 2022లో ప్రదర్శించబడిన మహేష్ బాబు 'మహర్షి'

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 28, 2022, 11:35 AM

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' మూవీ బాక్స్ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.తాజాగా ఈ నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ దుబాయ్ ఎక్స్‌పో 2022లో ప్రదర్శించబడింది.దుబాయ్ ఎక్స్‌పో 2022లోని పెవిలియన్‌లో మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫోర్ట్ నైట్ సందర్భంగా ఇండియన్ పెవిలియన్ ఈ సినిమా ప్రదర్శనను నిర్వహించింది.ఈ సినిమాలో మహేష్ సరసన సిజ్లింగ్ బ్యూటీ పూజాహెగ్డే కథానాయికగా నటించింది.ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌,వైజయంతీ మూవీస్‌,పివిపి సినిమా నిర్మించాయి.ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa