నిఖిల్ హీరోగా నటించిన సినిమా 'కార్తికేయ 2'. ఈ సినిమాకి చందూ మొండేటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయినిగా నటించింది. ఈ సినిమా నుండి "నన్ను నేను అడిగా" అనే వీడియో సాంగ్ని రేపు సాయంత్రం 5:30 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. దీనికి సంబంధించిన ఒక పోస్టర్ను విడుదల చేసారు.ఈ సినిమా జూలై 22 న థియేటర్లలోకి రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa