ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రష్మిక బాలీవుడ్ బిగ్గీ డైరెక్ట్ OTT విడుదలను ఎంచుకుందా?

cinema |  Suryaa Desk  | Published : Thu, Nov 17, 2022, 06:01 PM

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హిందీలో 'మిషన్ మజ్ను' అనే స్పై థ్రిల్లర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా కథానాయకుడిగా నటిస్తున్నాడు. తాజా అప్డేట్ ప్రకారం, 'మిషన్ మజ్ను' సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో డైరెక్ట్ OTT విడుదల కానుంది అని సమాచారం. ఈ చిత్రం జనవరి 18, 2023న ప్రసారం కానుంది.


మిషన్ మజ్ను షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. యాడ్ ఫిల్మ్ మేకర్ శంతను బాగ్చి ఈ సినిమాకి దర్శకత్వం వహించగా, బాలీవుడ్ అగ్ర నిర్మాత రోనీ స్క్రూవాలా అమర్ బుటాలా మరియు గరిమా మెహతాతో కలిసి నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com