ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ సీఐడీ విచారణకు ఆర్జీవీ గైర్హాజరు

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 10, 2025, 12:46 PM

ఏపీ సీఐడీ అధికారుల ఎదుట విచారణకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) గైర్హాజరు అయ్యారు. విచారణకు 8 వారాల సమయం కోరారు. సినిమా ప్రయోషన్‌ ఉన్నందున విచారణకు రాలేనని దర్శకుడు ఆర్జీవీ చెప్పారు. తన తరఫున న్యాయవాదిని సీఐడీ కార్యాలయానికి పంపారు. విచారణకు రాకపోతే మంగళవారం మళ్లీ నోటీసు ఇవ్వాలని సీఐడీ యోచిస్తోంది. కాగా, ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై సీఐడీకి గతంలో టీడీపీ నేతలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa