‘ఇస్మార్ట్ శంకర్’ తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించి మంచి జోష్ లో ఉన్న దర్శకుడు పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ తో ఓ సినిమాకి శ్రీకారం చుడుతున్నాడు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాధ్, నటి చార్మి సంయుక్తంగా నిర్మించే ఈ చి త్రం త్వరలో సెట్లు ఎక్కనున్నట్టు చిత్ర యూనిట్ అఫిషియల్ గా ప్రకటించింది. త్వరలోనే సినిమాలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటిస్తామని తెలిపింది. ఈ చిత్రానికి రచన చేస్తున్న పూరి జగన్నాథ్ ని ఇప్పటికే విజయ్ దేవరకొండ కలసి కథ చర్చలు పూర్తి చేసినట్టు సమాచారం
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa