ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చీటింగ్‌ కేసులో శిల్పా శెట్టి భర్త రాజ్‌ కుంద్రాకు సమన్లు

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 09, 2025, 10:39 AM

రూ.60.48 కోట్ల చీటింగ్‌ కేసులో శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రాను సెప్టెంబరు 15న విచారణకు హాజరు కావాలని ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు. ఆగస్టు 13న నమోదైన ఈ కేసులో ఇప్పటికే శిల్పా–రాజ్‌లపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. ఫిర్యాదుదారుడు, లోటస్‌ క్యాపిటల్‌ డైరెక్టర్‌ దీపక్‌ కోఠారి 2015లో బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్‌కు పెట్టుబడి పేరుతో రూ.60 కోట్లకుపైగా ఇచ్చారని, కానీ ఆ నిధులను వ్యక్తిగత అవసరాలకు మళ్లించారని ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa