by Suryaa Desk | Tue, Oct 08, 2024, 03:04 PM
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామిని హీరో గోపీచంద్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, పూజారులు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాగా, ప్రస్తుతం గోపీచంద్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో 'విశ్వం' నటిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇటీవల గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు.
Latest News