ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వడదెబ్బకు గురికాకుండా చర్యలు: కలెక్టర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 02, 2024, 12:22 PM

పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగినందున ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రవినాయక్ వైద్య అధికారులను ఆదేశించారు. సోమవారం వైద్యశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన వడదెబ్బ నుంచి రక్షించుకుందాం పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. చిన్నపిల్లలు, వృద్ధులు అవసరమైన జాగ్రత్తలు పాటించే విధంగా వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa