ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు పాటించాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 03, 2024, 12:03 PM

రాష్ట్రం ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అత్యవసరం ఉంటేనే తప్ప బయటికి రావాలని ప్రజలకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచించారు. బుదవారం తాంసీ మండలంలోని పొన్నారి గ్రామంలో ఆయన పర్యటించారు. ఇందులో భాగంగా స్థానిక బస్ స్టాండ్ వద్ద గ్రామ పంచాయితీ వారు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని పరిశీలించారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఇలాంటి చలివేంద్రాలు చాలా అవసరం అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa