ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైదిరెడ్డిని పార్లమెంటుకు పంపాలి : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, May 11, 2024, 02:52 PM

సైదిరెడ్డిని పార్లమెంటుకు పంపాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. మిర్యాలగూడలో సైది రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కార్యకర్తలు ప్రజలతో రోడ్ షో నిర్వహించారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు. కాంగ్రెస్ దొంగహామీలతో ప్రజలను మోసం చేయడానికి వస్తుందని అన్నారు. శాసనసభ ఎన్నికల్లో దొంగ హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిందని అన్నారు. ప్రజలకు మోడీ ప్రభుత్వం అండగా ఉండి సేవలు అందిస్తుంది అని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa