ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటర్లను ఆకర్షిస్తున్న పోలింగ్ బూత్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, May 12, 2024, 09:58 PM

కామారెడ్డి జిల్లా, బాన్సువాడ నియోజకవర్గంలోని నసుల్లాబాద్ మండలం మైలారం గ్రామంలో పోలింగ్ బూత్ ను అధికారులు సుందరంగా తీర్చిదిద్దినారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మంగళవారం ప్రజలు తమ ఓటు హక్కును వేయడానికి వస్తున్నందున ప్రజలకు స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేసి ఓటర్లను ఆకర్షించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa