ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీ సిద్ధరామేశ్వర గోశాలకు గడ్డి వితరణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 21, 2024, 09:24 PM

భిక్కనూరు పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ సిద్ధరామేశ్వర ఆలయంలోని గోశాలకు భిక్కనూరుకు చెందిన కైలాసం ట్రాక్టర్ గడ్డిని పంపించినట్లు మంగళవారం ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గడ్డిని వితరణ చేసిన కైలాసంకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతినిధులు మహేందర్ రెడ్డి, తాటిపాముల లింబాద్రి, మహిపాల్ రెడ్డి, నరసింహారెడ్డి, జనార్దన్ రెడ్డి, దయాకర్ రెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa