ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం: ప్రిన్సిపాల్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, May 23, 2024, 12:00 PM

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ఫస్టియర్ లో ప్రవేశాలకు ఈనెల 25 లోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ భానుమతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 నుంచి ఇంటర్ లో విద్యార్థులకు ఎంఈసి, సీఈసీ, ఎంపీసీ, బైపీసీ గ్రూపుకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఫస్ట్ ఇయర్ లో దరఖాస్తులను స్వీకరించడానికి ఈనెల 25 చివరి తేదీగా తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa