ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థులకు అడ్మిషన్ పత్రాలు అందజేత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 13, 2024, 03:16 PM

ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఇంటర్మీడియట్ చదివేందుకు కార్పొరేట్ కళాశాలలకు ఎంపికైన విద్యార్థులకు గురువారం నారాయణపేట జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి కృష్ణమాచారి ప్రవేశ పత్రాలను అందజేశారు. మొత్తం 9 మంది ఎంపికైనట్లు చెప్పారు. క్రమశిక్షణతో ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు సంపాదించాలని చెప్పారు. విద్యలో రాణించి జిల్లాకు, తల్లితండ్రులకు మంచి పేరు తేవాలని అన్నారు. కళాశాలలో ఎలాంటి ఫీజులు ఇవ్వరాదని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa