ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 14, 2024, 04:19 PM

దామరగిద్ధ మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో శుక్రవారం ఎంపిపి నర్సప్ప అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీలు గ్రామాలలో నెలకొన్న సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. వర్షాకాలంలో రోగాలు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa