ట్రెండింగ్
Epaper    English    தமிழ்

28న బోనాల వేడుకలు జయప్రదం చేయాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 23, 2024, 01:50 PM

సంగారెడ్డిలో ఈ నెల 28వ తేదీన కుమ్మర్ల సంఘం ఆధ్వర్యంలో జరిగే బోనాల వేడుకలు జయప్రదం చేయాలని సమస్త కులాల కన్వీనర్ తోపాజి అనంతకృష్ణ కోరారు. సంగారెడ్డి లోని ప్రభుత్వ అతిథి గృహంలో మంగళవారం పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఉదయం 10 గంటలకు ప్రభుత్వ అతిథి గృహం నుంచి ఎఫ్ఆర్ఎస్ ఎల్లమ్మ దేవాలయం వరకు బోనాల వేడుకలు జరుగుతాయని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa