ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కామేపల్లి ఎంపీవోగా బాధ్యతలు స్వీకరించిన ప్రభాకర్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 24, 2024, 12:53 PM

కామేపల్లి మండల పంచాయతీ అధికారిగా ప్రభాకర్ రెడ్డి మంగళవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ సుదీర్ఘకాలం బాధ్యతయుతంగా సమర్థవంతంగా ఈవో పి ఆర్ డి గా పని చేసిన గొడుగు వెంకట సత్యనారాయణ ఏన్కూర్ కు బదిలీ కావ డంతో ఆయన స్థానంలో కొనిజర్లకు చెందిన ప్రభాకర్ రెడ్డిని జిల్లా ఉన్నతాధికారులు నియమించడంతో బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన వారికి సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa