ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి: ఎస్సై లక్ష్మీనరసయ్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 24, 2024, 04:02 PM

సైబర్ నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని పాలకవీడు ఎస్సై లక్ష్మీనరసయ్య అన్నారు. మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ విద్యాలయంలో విద్యార్థులకు పోలీసు కళాబృందంతో సైబర్ నేరాలపై బుధవారం అవగాహన కల్పించారు. వ్యక్తిగత వివరాలు అపరిచిత వ్యక్తులకు చెప్పవద్దని ఎస్ఐ తెలిపారు. కళాశాల ఎస్ఓ శైలజ, కానిస్టేబుల్ అమర్నాథ్ లక్ష్మీనారాయణ కళాబృందం,ఇన్చార్జి ఎల్లయ్య, గోపి, గురులింగం, కృష్ణ చారి, నాగార్జున ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa