ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు అరుణాచల గిరికి ప్రత్యేక బస్సు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 17, 2024, 10:36 AM

మహబూబ్ నగర్ డిపో నుంచి తమిళనాడులోని అరుణాచలగిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సు నడుపుతున్నట్లు ఆర్ఎం శ్రీదేవి తెలిపారు. ఆగస్టు 17 శనివారం రాత్రి 7 గంటలకు ఇక్కడి నుంచి బస్సు బయలుదేరుతుందని, అరుణాచలేశ్వరస్వామి గిరిప్రదక్షిణ పూర్తయ్యాక 19న మధ్యాహ్నం అక్కడి నుంచి తిరుగుపయనమవుతుందని, రూ. 3, 600 టిక్కెట్ ఛార్జీగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. వివరాలకు 99592 26285, 94411 62588 నంబర్లను సంప్రదించాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa