ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్పెషల్ సమ్మరీ రివిజన్ పై సమీక్షించిన కలెక్టర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 17, 2024, 03:43 PM

స్పెషల్ సమ్మరీ రివిజన్, ఆదాయ, కుల ధ్రువపత్రాల జారీ, ధరణి పెండింగ్ దరఖాస్తులు, సీఎం ప్రజావాణి, లోకల్ ప్రజావాణి అంశాలపై శనివారం నారాయణపేట కలెక్టరేట్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. జిల్లాలో ఈనెల 28 నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతుందని, అంతలోపు సర్వేకు బిఎల్ఓ లను సంసిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమీక్ష సమావేశంలో జిల్లాలోని తహసీల్దార్లు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa