కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను 41 నుంచి 50 శాతానికి పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ డిమాండ్ను నెరవేర్చితే దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చాలన్న ప్రధాని మోదీ లక్ష్యానికి పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. దేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్ అని గుర్తు చేశారు. వేగంగా ఆర్థికాభివృద్ధి చెందుతుండటంతో రాష్ట్రాన్ని ఫ్యూచర్ స్టేట్గా పిలుస్తున్నామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa