ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘రాజ్‌భవన్ సాక్షిగా ప్రజాస్వాయ్యాన్ని ఖూనీ చేశారు’

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 10, 2024, 04:00 PM

కేసీఆర్ పాలనలో రాజ్‌భవన్ సాక్షిగా ప్రజాస్వాయ్యాన్ని ఖూనీ చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.
రాజ్యాంగాన్ని పాతరేసి ప్రతిపక్షాల గొంతులను నిర్దాక్షణ్యంగా నొక్కారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీల గొంతు నులిమిన రక్తపు చేతులు బీఆర్ఎస్ నేతలవని వ్యాఖ్యానించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa