ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి: ఎంపీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 10, 2024, 04:06 PM

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు అన్నారు. రామాయంపేట మండల నాయకులు ఎంపీని ఆయన నివాసంలో మంగళవారం కలిశారు. ఎంపీ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి విజయ్ కుమార్, నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa