ఆసియాలో అతిపెద్ద మానవ నిర్మిత సరస్సుగా పేరున్న హుస్సేన్ సాగర్ను 1562లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా తవ్వించాడు. అయితే దాని నిర్మాణ బాధ్యతలను అతడి అల్లుడు హుస్సేన్ షా వలీ చూసుకున్నాడు. తద్వారా ఈ సరస్సును జనాలు 'హుస్సేన్ చెరువు' అని పిలవడం మొదలుపెట్టారు. ఈ సరస్సు పరిమాణంలో 5.7 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. దీని గరిష్ఠ లోతు 9.8మీ గా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa