ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 18, 2024, 02:30 PM

వనపర్తి జిల్లా సోలిపురం నుంచి ఖిల్లా ఘణపురం మండల కేంద్రం వరకు 10 కి. మీ మేర రోడ్లు భవనాల శాఖ నిధులు 6 కోట్ల 60 లక్షల రూపాయలతో చేపట్టిన బీటి రోడ్డు నిర్మాణం పనులకు బుధవారం ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. మహబూబ్ నగర్ వెళ్లే ప్రధాన రహదారి సమస్యలు తీరుతాయని అన్నారు. కార్యక్రమంలో ఆర్&బి శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa