ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలోను రాణించాలి: ఎమ్మెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 20, 2024, 03:56 PM

చదువుతో పాటు విద్యార్థులు క్రీడలలోనూ రాణించాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం తిరుమలపుర్ లో గురువారం నిర్వహించిన 68వ ఎస్జిఫ్ క్రీడా టోర్నమెంట్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోటీలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. గ్రామీణ స్థాయిలో మెరుగైన క్రీడాకారులు వెలుగులోకి రావాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa