ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శాసనమండలి చైర్మన్ ను కలిసిన లక్ష్మీకాంత్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 25, 2024, 03:49 PM

మునుగోడు నియోజకవర్గ గట్టుప్పల రిపోర్టర్ సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మీకాంత్ బుధవారం తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని ఆయన తనయుడు స్టేట్ డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీకాంత్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలను వారి ఇరువురి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa