రాష్ట్రంలో పరిస్థితులు గందరగోళంగా తయారయ్యాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలే కారణమని అన్నారు. బీజేపీ- బీఆర్ఎస్ చీకటి ఒప్పందం కుదర్చుకున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతుందన్నారు. ఎందుకు నెరవేర్చలేకపోతున్నారో ఆలోచించుకోవాలన్నారు. హామీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa