ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన...పెద్దపల్లి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 08, 2024, 02:37 PM

జూలపల్లి మండల కేంద్రానికి చెందిన ఒల్లాజి రాజయ్య ఇటీవలే అనారోగ్య కారణాలచేత మరణించిగా విషయం తెలుసుకున్న పెద్దపల్లి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ గురువారం వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసి స్థానిక నాయకుల కోరిక మేరకు నేనున్నా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా 50 కేజీల బియ్యాన్ని అందించారు.
తదనంతరం రఘువీర్ సింగ్ వారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో నాయకులు లోక రవీందర్ రెడ్డి, మేర శ్రీనివాస్, ఎండి తాజోద్దీన్,ఎండి అశ్శు, అన్వర్, శ్రీధర్, భూమేష్, ఒల్లాజి శీను, ఒల్లాజి చంద్రమౌళి, ఒల్లాజి రవి, అబ్బుమియా,ఆసిఫ్  తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa