ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పటాన్చెరు: 108 కలశాలతో కలశాభిషేకం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 16, 2024, 11:24 AM

పటాన్చెరు ఇస్నాపూర్ లో కార్తీక మాస దీపోత్సవ కార్యక్రమానికి టీజిఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, నీలం మధు హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశంలోని వివిధ నదుల నుంచి సేకరించిన జలాలచే 108 కలశాలతో కలశాభిషేకం నిర్వహించారు. మొదట లక్ష్మీ గణపతి హోమంతో కార్యక్రమంలో రుద్రాభిషేకం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. నీలం మధు మాట్లాడుతూ.. ఆధ్యాత్మికంగా కార్తీక మాసానికి దివ్యమైన విశిష్టత ఉందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa