ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏడాదిలో నాలుగోసారి ఓట్లేస్తున్న ప్రజలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 16, 2024, 12:53 PM

TG: కొమ‌రం భీం జిల్లా కెరమెరి మండంలోని 12 గ్రామాల పౌరులు ఏడాదిలో నాలుగుసార్లు ఓట్లను వేస్తారు. వీరు గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫాబాద్​ నియోజకవర్గానికి ఓట్లేయగా, ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని చంద్రపూర్​ లోక్‌స‌భ స్థానానికి ఓటేశారు. మే 13న తెలంగాణలోని ఆదిలాబాద్​ ఎంపీ స్థానానికి ఓట్లేశారు. మళ్లీ ఈ నెల 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రాజూరా నియోజకవర్గానికి ఓట్లు వేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa