ట్రెండింగ్
Epaper    English    தமிழ்

BRS కాజేసిన భూముల వ్యవహారం బయటకు తీస్తాం: భట్టి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 27, 2024, 04:19 PM

BRS కాజేసిన భూముల వ్యవహారం బయటకు తీస్తామని Dy. CM భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ధరణి పోర్టల్ ను అడ్డుపెట్టుకొని BRS ప్రభుత్వం 24 లక్షల ఎకరాలు కాజేసిందన్నారు. హైడ్రా, మూసీ విషయంలో ఆలోచన చేశాకే ముందుకు పోతున్నామని చెప్పారు. మూసీ విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. మూసీ నిర్వాసితులు వ్యాపారాలు చేసుకునేందుకు రుణాలు ఇస్తామని తెలిపారు. మంత్రివర్గ విస్తరణపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa