ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అకారణంగా మృతి చెందిన మిత్రులకు ఆర్థిక సహాయం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 28, 2024, 10:50 AM

మహబూబాబాద్ జిల్లా, మంగళవారం రోజున, వివిధ కారణాలతో మృతి చెందిన, 2005-2006. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గూడూరు పదవ తరగతి  మిత్రుల కుటుంబాలకు ఆర్థిక సహాయం. 2005 - 2006 విద్యా సంవత్సరానికి గాను, గూడూరు మండల కేంద్రంలోని జిల్లా  పరిషత్ బాలుర హైస్కూల్ నందు చదువుకున్న, పదో తరగతి  మిత్రులు, బ్రాహ్మణ పళ్లికి చెందిన పూనం వీరస్వామి.
గూడూరు మండల కేంద్రం చంద్రగూడెం ప్రాంతానికి చెందిన బత్తుల విజయ్, పొనుగోడు గ్రామానికి చెందిన నగరి సంతోష్, ఊట్ల గ్రామానికి చెందిన లింగాల వెంకటేష్ నాతో పాటుగా, 9 మంది మిత్రుల  కుటుంబాలకు, ఒక్కొక్క కుటుంబానికి, 50 కేజీల బియ్యం తో పాటు, నిత్యవసర వస్తువులను కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో 2005-2006 పదవ తరగతి  మిత్రులు భూక్య సురేష్ నాయక్, నీలపురి వెంకన్న, గడిల కార్తీక్, చారి, సుధాకర్, ప్రవీణ్, రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa