ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం సభకు బయలుదేరి వెళ్లిన రైతులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 30, 2024, 12:55 PM

మహబూబ్ నగర్ పట్టణంలోని అమిస్తాపూర్ వద్ద శనివారం జరిగే రైతు పండుగ బహిరంగ సభకు కోయిలకొండ మండలం నుండి రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక బస్సుల్లో తరలి వెళ్ళారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో రైతులు స్వచ్ఛందంగా తరలి వచ్చారని అన్నారు. రైతు పక్షపాతి కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa