TG: ఆరాంఘర్ - బహదూర్పుర జూపార్కు వరకు నిర్మించిన ఫ్లైఓవర్ను సీఎం రేవంత్రెడ్డి సోమవారం జూపార్కు ఎదురుగా ప్రారంభించనున్నారు. HYD నగరంలోనే ఈ వంతెన రెండో అతి పెద్దది. దాన్ని 3.9 కిలోమీటర్లు, ఆరులైన్లతో విస్తరించారు. ఎస్ఆర్డీపీ నిధులు రూ.360 కోట్లు ఖర్చు చేశారు. భూసేకరణతో కలిపి రూ.799 కోట్లు వ్యయం చేశారు. ఈ వంతెన అందుబాటులోకి వస్తే బెంగళూరు హైవే మీదుగా తక్కువ సమయంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు చేరుకునే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa