ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవమాన భారంతో ఇద్దరు కుమార్తెలతో సహా తల్లి ఆత్మహత్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 23, 2025, 08:11 PM

తెలంగాణలో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. మధిర మండలం నిదానపురంలో ఉరివేసుకొని ఇద్దరు కుమార్తెలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. దొంగతనం కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అతడి భార్య ప్రేజా అవమాన భారం తట్టుకోలేక.. తన ఇద్దరు కూతుళ్లు (మెహక్, మెనురూల్)లతో కలిసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే, వీరి ఆత్మహత్యలపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com