ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేషన్‌కార్డుల విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దు: ఉత్తమ్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 23, 2025, 08:12 PM

తెలంగాణలో రేషన్‌కార్డుల విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సూచించారు. దేశంలో ఎక్కువ ధాన్యం పండించిన రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. రాష్ట్రంలో 159 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని వెల్లడించారు. ఈ నెల 26 నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్‌ కార్డులను జారీ చేస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్‌కార్డు ఇచ్చే బాధ్యత తనది అని వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com