ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిజాయితీ చాటుకున్న బస్సు పాస్ ఇన్ ఛార్జి మల్లయ్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 25, 2025, 03:25 PM

కల్వకుర్తి బస్టాండ్ లో బస్సు పాస్ కౌంటర్ ముందు మంగళవారం సాయంత్రం లింగసానిపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ పర్సు పడిపోయింది. ఇది గమనించిన కండక్టర్ మల్లయ్య ఆ పర్సు తీసుకొని చూడగా నాలుగు వేల రూపాయలు నగదు, ఒక ఫోన్ నెంబర్ల బుక్ ఉన్నవి. అందులో ఉన్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయగా లింగసానిపల్లి గ్రామానికి చెందిన మహిళ పర్సుగా గుర్తించారు. బుధవారం ఉదయం ఆ మహిళకు ఫోన్ చేసి పిలిచి 4 వేల రూపాయల నగదును బస్టాండ్ లో అందజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa