ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంగారెడ్డిలో ప్రజా సంఘాల నిరసన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 28, 2025, 03:51 PM

ప్రజా గాయకుడు గద్దర్ పై కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని కొత్త బస్టాండ్ ముందు నిరసన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. బండి సంజయ్ దిష్టి బొమ్మను దహనం చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బీరయ్య యాదవ్ మాట్లాడుతూ.. బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత, బీసి సంఘాల నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa