ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వొడితల ప్రణవ్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 30, 2025, 03:08 PM

వీణవంక మండలంలో గురువారం దళితబంధు 2విడత ప్రకటనతో సీఎం రేవంత్, మంత్రులకు, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ వొడితల ప్రణవ్ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎక్కటి రఘుపాల్ రెడ్డి, గంగాడి తిరుపతిరెడ్డి, కర్ర భగవాన్ రెడ్డి, గంగాడి రాజిరెడ్డి, జీడి తిరుపతి, అందె కుమార్, మారముల్ల కుమార్, రాజేష్, మహేందర్, ప్రసాద్ ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa