ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డివిజన్లోని సమస్యలపై వినతి పత్రం అందజేసిన కార్పొరేటర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 06, 2025, 02:23 PM

రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పా నగేష్ జిహెచ్ఎంసి కమీషనర్ ఎలంబర్తిని వినతి పత్రం అందజేశారు. హైదరాబాద్ లోని జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో డివిజన్ లోని సమస్యలపై వినతి పత్రం కార్పొరేటర్ అందజేశారు. ప్రధాన సమస్యలను గురించి చేర్చించారు. డివిషన్లో ఒకసారి పర్యటించి సమస్యలను పరిశీలించాలని రామచంద్రపురం కార్పొరేటర్ కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa