చింతలమానేపల్లి మండలం లోని లంబాడిహెట్టి గ్రామము లోని నాటుసారాయి తయారీ దారులకి బెల్లము, పటిక రవాణా చేస్తున్న వాహనాన్ని తనిఖి చేసి 630 కిలోల బెల్లమును.
10 కిలోల పటికనీ, 20 లీటర్ల నాటుసారాయి, ఏ పి ఇ ఆటో ని స్వాదిన పరుచుకొని లంబాడిహెట్టి కి చెంధీన అజ్మీర కరుణ, ఈస్గాం కి చెందీన సాయి రమేష్ మరియు బుడే వేణులపై కేసు నమోదు చేసినట్టు కాగజనగర్ ఆఫ్కారి సిఐ రవి తెలిపారు. ఈ దాడులలో పి.లోభానంద్, ఐ.సురేష్, పి.రాజేశ్వర్ మరియు సిబ్బంది పాల్గొన్నట్టు తేలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa