ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇది పరీక్షల సమయం.. కష్టపడి చదవండి: కలెక్టర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 14, 2025, 09:09 PM

ఇది పరీక్షల సమయమని. విద్యార్థులు కష్టపడి చదవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నాడు. సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం తనిఖీ చేశారు.
పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రతి విద్యార్థికి పదో తరగతి కీలకమని, మంచి మార్కులు సాధించాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, మండల విద్యాధికారి విద్యాసాగర్ ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa