ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజ్యాధికారం చైతన్య సదస్సు గోడపత్రిక ఆవిష్కరణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 15, 2025, 04:27 PM

వెనుకబడిన వర్గాల రాజ్యాధికారం కోసం జిల్లా కేంద్రంలో మార్చ్ మూడో తేదీన టీఎన్జీవో భవన్ లో నిర్వహించబోయే రాజ్యాధికార చైతన్య సదస్సు గోడపత్రికను వెనుకబడిన తరగతులు సమైక్య రాష్ట్ర అధ్యక్షులు ఎన్. చెన్న రాములు శనివారం నల్గొండ పట్టణంలో ఆవిష్కరణ చేశారు. జనాభాలో సింహ భాగంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు రాజ్యాధికారం రావలసిన అవసరం ఉందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa